News
అదృశ్యమైన లోకేష్ క్షేమం
రోడ్డుపై ఒంటరిగా తిరుగుతున్న లోకేష్ను ఓ స్వచ్ఛంద సేవా సంస్థ చేరదీసింది. బోరబండ సాయిబాబానగర్ కాలనీలో వారం రోజులక్రితం అదృశ్యమైన బాలుడు లోకేష్ క్షేమంగా ఉన్నాడు. బాలుడు క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలుడిని పోలీసులు ఈరోజు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








